ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

కృష్ణాజిల్లా తేలప్రోలు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

author img

By

Published : Jan 3, 2021, 7:25 PM IST

dead in accident
ప్రమాదంలో వ్యక్తి మృతి

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన రఘుపతిరెడ్డి(62) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన రఘుపతిరెడ్డి(62) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: గుంటూరులో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.