ETV Bharat / state

కోళ్ల లారీ బోల్తా... గంటలోపే అన్నీ మాయం!

కృష్ణా జిల్లాలో కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Jan 3, 2021, 1:11 PM IST

Lorry Accidnet
లారీ బోల్తా

కృష్ణా జిల్లా విజయవాడ - నూజివీడు బైపాస్ వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. లారీలోని వందల కోళ్లు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయాలపాలవగా.. అతన్ని స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో లారీ తాలుకా వారు ఎవరు లేకపోవడంతో కోళ్లన్నీ చోరీకి గురయ్యాయి. ఆ దారి వెంట వెళ్లిన వాహనదారులు చనిపోయిన కోళ్లను తీసుకువెళ్లారు. గంట వ్యవధిలోనే లారీలో కోళ్లన్నీ మాయం అయ్యాయి.

కృష్ణా జిల్లా విజయవాడ - నూజివీడు బైపాస్ వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. లారీలోని వందల కోళ్లు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయాలపాలవగా.. అతన్ని స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో లారీ తాలుకా వారు ఎవరు లేకపోవడంతో కోళ్లన్నీ చోరీకి గురయ్యాయి. ఆ దారి వెంట వెళ్లిన వాహనదారులు చనిపోయిన కోళ్లను తీసుకువెళ్లారు. గంట వ్యవధిలోనే లారీలో కోళ్లన్నీ మాయం అయ్యాయి.

ఇదీ చదవండి:

ఆ ఇంజినీర్ 'నాటు కోడి' వ్యాపారం సూపర్ హిట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.