కృష్ణా జిల్లా విజయవాడ చెందిన ఓ యువతి ప్రకాశం బ్యారేజీ కాలువలో దూకింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఆ యువతి కొట్టుకుపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృంధాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గంటనుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆటోనగర్ నుంచి సిటీ బస్సులో వచ్చినట్లు టికెట్ ఆధారంగా పోలీసులు.. ఆటోనగర్కు చెందిన అమర్ సుకిగా గుర్తించారు. సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం వల్ల అమర్ సుకి తీవ్ర మనస్తాపం చెందిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: