ETV Bharat / state

వందే భారత్​ మిషన్​: విజయవాడకు 185 మంది విదేశీయులు - vandhay bharat mission news in ap

వందే భారత్​ మిషన్​లో భాగంగా 185 మంది విదేశీయులతో మస్కట్​ నుంచి సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రత్యేక విమానం విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది.

185-foreigners
185-foreigners
author img

By

Published : Jun 10, 2020, 2:17 AM IST

వందే భారత్​ మిషన్​లో భాగంగా 185 మంది విదేశీయులు మస్కట్​ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. మస్కట్ నుంచి సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చారు. విజయవాడలో వర్షం పడుతుండటంతో సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రయాణికులు బస్సులో ఇబ్బందిపడ్డారు. అనంతరం వీరిని గూడవల్లిలోని క్వారైంటైన్​ కేంద్రానికి తరలించారు.

వందే భారత్​ మిషన్​లో భాగంగా 185 మంది విదేశీయులు మస్కట్​ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. మస్కట్ నుంచి సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చారు. విజయవాడలో వర్షం పడుతుండటంతో సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రయాణికులు బస్సులో ఇబ్బందిపడ్డారు. అనంతరం వీరిని గూడవల్లిలోని క్వారైంటైన్​ కేంద్రానికి తరలించారు.

ఇవీ చదవండి

కృష్ణా జిల్లా కలెక్టర్​ను అభినందించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.