ETV Bharat / state

''రుజువు చేయండి.. లేదంటే బాబు దీక్షలో ధర్నా చేస్తా'' - latest news of kolusu pardhasaradhi

''తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన చార్జ్ షీట్లో అనవసరంగా నా పేరును ప్రస్తావించారు.ఈ పరిణామంపై న్యాయపోరాటం చేస్తా'' అని వైకాపా శాసనసభ్యులు పార్థసారథి గుంటూరులో చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న కొలుసు పార్థసారథి
author img

By

Published : Nov 13, 2019, 9:54 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న కొలుసు పార్థసారథి

గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడారు. తెదేపా నాయకులు విడుదల చేసిన చార్జిషీట్​లో తన పేరు అనవసరంగా ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలతో ఆరోపణలు రుజువు చేయలేకపోతే గురువారం విజయవాడ ధర్నాచౌక్​లో చంద్రబాబు చేసే దీక్షలో.. తాను కూడా తెదేపాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. ధర్నా కోసం పోలీసుల అనుమతి కోరినట్టు చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న కొలుసు పార్థసారథి

గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడారు. తెదేపా నాయకులు విడుదల చేసిన చార్జిషీట్​లో తన పేరు అనవసరంగా ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలతో ఆరోపణలు రుజువు చేయలేకపోతే గురువారం విజయవాడ ధర్నాచౌక్​లో చంద్రబాబు చేసే దీక్షలో.. తాను కూడా తెదేపాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. ధర్నా కోసం పోలీసుల అనుమతి కోరినట్టు చెప్పారు.

ఇదీ చూడండి

ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షకు జనసేన మద్దతు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.