గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడారు. తెదేపా నాయకులు విడుదల చేసిన చార్జిషీట్లో తన పేరు అనవసరంగా ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలతో ఆరోపణలు రుజువు చేయలేకపోతే గురువారం విజయవాడ ధర్నాచౌక్లో చంద్రబాబు చేసే దీక్షలో.. తాను కూడా తెదేపాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. ధర్నా కోసం పోలీసుల అనుమతి కోరినట్టు చెప్పారు.
ఇదీ చూడండి