గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలో ఎద్దు సంతోష్ అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెయింటర్గా పనిచేసే సంతోష్కు.. ఓ గృహిణితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడిపినట్టు తెలుస్తోంది. గత 20 రోజులుగా వీరిరువురూ ఫిరంగిపురంలో సహజీవనం చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
ఇదీ చదవండి: