ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి - ఫిరంగిపురంలో పెయింటర్​ ఆత్మహత్య

పెయింటర్​గా పనిచేసే సంతోష్ అనే యువకుడు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అనుమానస్పద స్థితిలో మరణించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.

youngster-dating-
youngster-dating-
author img

By

Published : Dec 19, 2020, 7:01 AM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలో ఎద్దు సంతోష్ అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెయింటర్​గా పనిచేసే సంతోష్​కు.. ఓ గృహిణితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడిపినట్టు తెలుస్తోంది. గత 20 రోజులుగా వీరిరువురూ ఫిరంగిపురంలో సహజీవనం చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలో ఎద్దు సంతోష్ అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెయింటర్​గా పనిచేసే సంతోష్​కు.. ఓ గృహిణితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడిపినట్టు తెలుస్తోంది. గత 20 రోజులుగా వీరిరువురూ ఫిరంగిపురంలో సహజీవనం చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

ఇదీ చదవండి:

పరీక్షకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.