ETV Bharat / state

గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడి

author img

By

Published : Jun 1, 2020, 12:41 PM IST

గుంటూరు జిల్లా పచ్చలతాడిపర్రులో తెదేపా కార్యకర్త గోపిపై దాడి జరిగింది. వైకాపా కార్యకర్తలే దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ycp followers attcak on tdp follower at guntur district
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో తెదేపా కార్యకర్త మాలెంపాటి గోపిపై దాడి జరిగింది. వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఆయన తెలిపారు. దాడికి అడ్డువచ్చిన వృద్ధురాలిపైనా దాడి చేశారన్నారు. పాతకక్షలతో వైకాపా వర్గీయులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో తెదేపా కార్యకర్త మాలెంపాటి గోపిపై దాడి జరిగింది. వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఆయన తెలిపారు. దాడికి అడ్డువచ్చిన వృద్ధురాలిపైనా దాడి చేశారన్నారు. పాతకక్షలతో వైకాపా వర్గీయులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

ముత్తాయిపాలెంలో ఇసుక రీచ్​ల వద్ద గ్రామస్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.