ETV Bharat / state

'సభాపతి స్థానాన్ని కించపరిచేలా తెదేపా వ్యవహరించింది'

author img

By

Published : Nov 11, 2019, 7:26 PM IST

తెలుగుదేశం ఈ పేపర్​లో సభాపతి తమ్మినేని సీతారాంను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు రాశారని వైకాపా మండిపడింది. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా తెదేపా వ్యవహరించిందంటూ వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు.

సభాపతిని అగౌరపరుస్తూ రాసిన వ్యాఖ్యలను ఖండించిన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్
సభాపతిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా అభ్యంతరం

తెలుగుదేశం పార్టీ ఈ పేపర్​లో సభాపతి తమ్మినేని సీతారాంను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు రాశారని వైకాపా మండిపడింది. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా తెదేపా వ్యవహరించిందంటూ వైకాపా శాసన సభ్యులు జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రాతలు రాసినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

సభాపతిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా అభ్యంతరం

తెలుగుదేశం పార్టీ ఈ పేపర్​లో సభాపతి తమ్మినేని సీతారాంను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు రాశారని వైకాపా మండిపడింది. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా తెదేపా వ్యవహరించిందంటూ వైకాపా శాసన సభ్యులు జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రాతలు రాసినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో ఇసుక కొరత లేదు- జిల్లా కలెక్టర్​

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.