ETV Bharat / state

కరోనాతో తెనాలి పురపాలక సంఘం ఉద్యోగిని మృతి

author img

By

Published : Mar 25, 2021, 12:48 PM IST

గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఉద్యోగిని కరోనాతో మృతి చెందటం కలకలం రేపుతోంది. మున్సిపాలిటి వైద్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్​గా పని చేస్తున్న ఆమె మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్​లో చేరింది.

woman dead with corona
కరోనాతో తెనాలి పురపాలక సంఘంలో ఉద్యోగిని మృతి


గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం వైద్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని కరోనాతో మృతి చెందింది. ఈనెల 18న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్​లో చేరారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చూడండి...


గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం వైద్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని కరోనాతో మృతి చెందింది. ఈనెల 18న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్​లో చేరారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చూడండి...

మెల్లెంపూడి బాలుడి హత్యకేసులో సీఐడీ విచారణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.