ETV Bharat / state

'ఎంతమంది వచ్చినా రాయితీ ఉల్లి అందిస్తాం' - guntur market

ఉల్లిపాయలు ధరలు మళ్లీ కొండెక్కాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ. 80 నుంచి 100కు అమ్ముతున్నారు. ఫలితంగా సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కేజీ ఉల్లిపాయలు రూ.40 రూపాయలకే అందిస్తోంది.

'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
author img

By

Published : Oct 23, 2020, 7:44 PM IST

గుంటూరు చుట్టగుంటలోని రైతు బజార్​లో కేజీ ఉల్లిపాయలు రూ.40 రూపాయలకే అందించడంతో నగరవాసులు ఉల్లిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. బయట మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నాయని రైతు బజార్​లో ప్రభుత్వం అందిస్తున్న ఉల్లిపాయలు చౌక ధరకే లభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఒక్కో వ్యక్తికి కేజీ ఉల్లిపాయలు మాత్రమే ఇస్తున్నారని రెండు కేజీలు ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు.

'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'

5 క్యూ లైన్లు ఏర్పాటు..

ఉల్లిపాయలు కోసం రైతు బజార్​కి వచ్చే కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చుట్టగుంట రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వప్న తెలిపారు. ప్రస్తుతం 3 వేల కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయని అందులో ఇప్పటివరకూ సగం అమ్మినట్లు పేర్కొన్నారు.

'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'

సిద్ధంగా ఉన్నాం..

ప్రజల రద్దీ దృష్ట్యా కావాల్సిన స్టాక్​ను నిల్వ ఉంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రూ. 40 రూపాయల రాయితీ ధరకే ఉల్లిపాయలు అందిస్తున్నందున క్రమంగా జనం ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఉల్లిపాయలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
ఇవీ చూడండి : ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల

గుంటూరు చుట్టగుంటలోని రైతు బజార్​లో కేజీ ఉల్లిపాయలు రూ.40 రూపాయలకే అందించడంతో నగరవాసులు ఉల్లిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. బయట మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నాయని రైతు బజార్​లో ప్రభుత్వం అందిస్తున్న ఉల్లిపాయలు చౌక ధరకే లభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఒక్కో వ్యక్తికి కేజీ ఉల్లిపాయలు మాత్రమే ఇస్తున్నారని రెండు కేజీలు ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు.

'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'

5 క్యూ లైన్లు ఏర్పాటు..

ఉల్లిపాయలు కోసం రైతు బజార్​కి వచ్చే కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చుట్టగుంట రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వప్న తెలిపారు. ప్రస్తుతం 3 వేల కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయని అందులో ఇప్పటివరకూ సగం అమ్మినట్లు పేర్కొన్నారు.

'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'

సిద్ధంగా ఉన్నాం..

ప్రజల రద్దీ దృష్ట్యా కావాల్సిన స్టాక్​ను నిల్వ ఉంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రూ. 40 రూపాయల రాయితీ ధరకే ఉల్లిపాయలు అందిస్తున్నందున క్రమంగా జనం ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఉల్లిపాయలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
'ఎంతమంది వచ్చినా రాయితీకి ఉల్లిగడ్డలు అందిస్తాం'
ఇవీ చూడండి : ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.