ETV Bharat / state

విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణే లక్ష్యంగా ప్రతిజ్ఞ సభ

author img

By

Published : Feb 10, 2021, 8:55 PM IST

విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణే లక్ష్యంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ప్రతిజ్ఞా సభను నిర్వహించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రివర్గం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.

cpi
విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణే లక్ష్యంగా ప్రతిజ్ఞ సభ

ఆంధ్రుల అత్మాభిమానానికి ప్రతీకైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే కేంద్రం ప్రతిపాదనను రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. కర్మాగార పరిరక్షణే లక్ష్యంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట ప్రతిజ్ఞ సభ నిర్వహించాయి.

నీతి ఆయోగ్ సిపార్సు పేరుతో ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రివర్గం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నేతలు డిమాండ్ చేశారు.

ఆంధ్రుల అత్మాభిమానానికి ప్రతీకైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే కేంద్రం ప్రతిపాదనను రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. కర్మాగార పరిరక్షణే లక్ష్యంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట ప్రతిజ్ఞ సభ నిర్వహించాయి.

నీతి ఆయోగ్ సిపార్సు పేరుతో ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రివర్గం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

లెక్కల గారడీలొద్దు.. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది: జనసేన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.