ETV Bharat / state

స్వధార్‌ గృహం నుంచి ఇద్దరు మహిళలు అదృశ్యం

author img

By

Published : Jan 28, 2021, 1:43 PM IST

గుంటూరులో మహిళ సంరక్షణ ప్రాంగణం స్వధార్ హెంకు చెందిన ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. సంస్థ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Two women disappear from a private home
స్వధార్‌ గృహం నుంచి ఇద్దరు మహిళలు అదృశ్యం

గుంటూరులో మహిళ ప్రాంగణం స్వధార్​ హోంకు చెందిన ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. యోగ తరగతులకు వాచ్​ మన్​ తీసుకువెళ్తుండగా దారిలోనే ఇద్దరు అదృశ్యమైనట్టు.. నగరపాలెం పోలీసులకు హోం మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఇదీ చదవండి:

గుంటూరులో మహిళ ప్రాంగణం స్వధార్​ హోంకు చెందిన ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. యోగ తరగతులకు వాచ్​ మన్​ తీసుకువెళ్తుండగా దారిలోనే ఇద్దరు అదృశ్యమైనట్టు.. నగరపాలెం పోలీసులకు హోం మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఇదీ చదవండి:

వాస్తవాలు మరచి భ్రమల్లోకి పోతే.. జరిగేది విపరీతాలే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.