ETV Bharat / state

తితిదే ఛైర్మన్​తో ఈవో జవహర్​ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

author img

By

Published : Oct 8, 2020, 8:56 PM IST

తితిదే నూతన ఈవో కె.ఎస్ జవహర్ రెడ్డి.... పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

వైవీ సుబ్బారెడ్డితో తితిదే ఈవో జవహర్​ రెడ్డి మర్యాదపూర్వక భేటీ
వైవీ సుబ్బారెడ్డితో తితిదే ఈవో జవహర్​ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా నియమితులైన కె.ఎస్ జవహర్ రెడ్డి.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఛైర్మన్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై చర్చించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా నియమితులైన కె.ఎస్ జవహర్ రెడ్డి.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఛైర్మన్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై చర్చించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.