ETV Bharat / state

వికలాంగులకు న్యాయ సేవాధికార సంస్థ సహకారం - helping physically challanged in guntur

వికలాంగులకు గుంటూరు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్లు పంపిణీ చేశారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

helping physically disabled in guntur
వికాలాంగులకు న్యాయ సేవాధికార సంస్థ సహకారం
author img

By

Published : Jan 30, 2021, 3:50 PM IST

Updated : Jan 30, 2021, 6:58 PM IST

గుంటూరు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్ల పంపిణీ జరిగింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్ వికలాంగులకు వీటిని అందజేశారు. భవిష్యత్తులోనూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున వీటి పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని న్యాయమూర్తి గోపీచంద్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్ల పంపిణీ జరిగింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్ వికలాంగులకు వీటిని అందజేశారు. భవిష్యత్తులోనూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున వీటి పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని న్యాయమూర్తి గోపీచంద్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇదీ చదవండి:

యాభై రూపాయల కోసం యువకుడు బలి.. నిందితులను అరెస్ట్ చేయాలంటూ కుటుంబీకుల ఆందోళన

Last Updated : Jan 30, 2021, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.