ETV Bharat / state

LOKESH: నేడు గుంటూరుకు నారా లోకేశ్..రమ్య కుటుంబానికి పరామర్శ

author img

By

Published : Aug 16, 2021, 9:14 AM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు గుంటూరు వెళ్లనున్నారు. నిన్న హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

నేడు గుంటూరుకు నారాలోకేశ్
నేడు గుంటూరుకు నారాలోకేశ్

నేడు గుంటూరుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లనున్నారు. నిన్న హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. రమ్య కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

నేడు గుంటూరుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లనున్నారు. నిన్న హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. రమ్య కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Murder: పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే హతమార్చాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.