మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు - మందడం రైతుల అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు
గుంటూరు జిల్లా మందడంలోని రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా...వెలగపూడి ప్రజలు అడ్డుకున్నారు. వాహనం ఎదుటనే రహదారిపై బైఠాయించి వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కొద్దిసేపు పోలీసులకు, వెలగపూడి రైతులకు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వెలగపూడి వాసులను తప్పించి... వ్యాన్లో ముగ్గురు రైతులను తీసుకువెళ్లారు.
మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు
By
Published : Jan 21, 2020, 9:26 AM IST
.
మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు
Contributor : k. vara prasad ( prathipadu ), guntur
Anchor : గుంటూరు జిల్లా మందడంలోని రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా...వెలగపూడి లో రైతులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ఎదుటనే రహదారిపై బైఠాయించారు. అనంతరం పోలీసులు రైతులను పక్కకు లాగి వేసి అరెస్ట్ చేసిన రైతులను వాహనంలో ముందుకు తీసుకెళ్లారు.
బైట్లు: 1 2. 3.
( గమనిక : Ap_vja_74_20 ఫైల్ లో పూర్తి స్క్రిప్ట్ వచ్చింది , పరిశీలించగలరు.)