ETV Bharat / state

పొలం కోసం ఘర్షణ.. రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలు

author img

By

Published : May 6, 2020, 12:41 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో పొలం విషయంలో 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. రాళ్లు రువ్వుకోగా... ముగ్గురు గాయపడ్డారు.

guntur district
పొలం కోసం ఘర్షణ పడి రాళ్లు రువ్వుకున్నారు.. గాయపడ్డారు

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో మంగళవారం రాత్రి 2 కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. మునగపాడులోని 150 సెంట్ల స్థలం విషయంలో.. గ్రామానికి చెందిన షేక్ మహాబ్, షేక్ మౌలాలి కుటుంబీకులు గొడవపడ్డారు.

మరోసారి ఇదే విషయంపై మాటా మాటా పెరిగింది. మహాబు ఇంటిపై మౌలాలి కుటుంబీకులు రాళ్లు రువ్వారు. జాన్ షీద్, మస్తాను షరీఫ్, షకీలా అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో మంగళవారం రాత్రి 2 కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. మునగపాడులోని 150 సెంట్ల స్థలం విషయంలో.. గ్రామానికి చెందిన షేక్ మహాబ్, షేక్ మౌలాలి కుటుంబీకులు గొడవపడ్డారు.

మరోసారి ఇదే విషయంపై మాటా మాటా పెరిగింది. మహాబు ఇంటిపై మౌలాలి కుటుంబీకులు రాళ్లు రువ్వారు. జాన్ షీద్, మస్తాను షరీఫ్, షకీలా అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మందు కావాలా బాబూ...అయితే గొడుగుతో రా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.