ETV Bharat / state

మాచర్ల ఘటనపై డీఐజీతో టీడీపీ నేతలు.. మా పార్టీ నేతలపై ఆ సెక్షన్లు ఎలా పెడతారు

author img

By

Published : Dec 18, 2022, 8:53 PM IST

TDP leaders met DIG: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిశారు. టీడీపీ నేతలపై నమోదు చసిన కేసులో హత్యాయత్నం సెక్షన్లు పెట్టడాన్ని వారు తప్పుపట్టారు. మాచర్ల ఘటనలో పోలీసుల వైఖరిపై డీఐజీ కి ఫిర్యాదు చేశారు.

TDP leaders
టీడీపీ నేతలు

TDP leaders met DIG: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిశారు. కలిసేందుకు అనుమతి కోరినా ఇవ్వలేదని టీడీపీ నేతలు గుంటూరు రేంజ్ డీఐజీ కార్యాలయాని వెళ్లారు. మాచర్ల ఘటనల విషయంలో గుంటూరు డీఐజీని కలిసీ పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేస్తూ టీడీపీ నేతలపై హత్యాయత్నం సెక్షన్ నమోదు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాచర్ల ఘటనపై డీఐజీని కలిసిన టీడీపీ నేతలు

TDP leaders met DIG: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిశారు. కలిసేందుకు అనుమతి కోరినా ఇవ్వలేదని టీడీపీ నేతలు గుంటూరు రేంజ్ డీఐజీ కార్యాలయాని వెళ్లారు. మాచర్ల ఘటనల విషయంలో గుంటూరు డీఐజీని కలిసీ పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేస్తూ టీడీపీ నేతలపై హత్యాయత్నం సెక్షన్ నమోదు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాచర్ల ఘటనపై డీఐజీని కలిసిన టీడీపీ నేతలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.