ETV Bharat / state

గుంటూరులో పేదలకు సరకులు పంచిన తెదేపా నేతలు - గుంటూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన తెదేపా నేతలు

గుంటూరులో లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదలకు.. తెదేపా నేతలు అండగా నిలిచారు. సరకులు పంచారు.

tdp leaders distributed essentials to poor in Guntur
గుంటూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన తెదేపా నేతలు
author img

By

Published : May 21, 2020, 7:34 AM IST

గుంటూరులో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన పేదలకు తెదేపా నేతలు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 13, 31, 32, 37, 39, 53 వ డివిజన్ లోని పేదలకు అందించారు.

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర చెప్పారు.

గుంటూరులో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన పేదలకు తెదేపా నేతలు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 13, 31, 32, 37, 39, 53 వ డివిజన్ లోని పేదలకు అందించారు.

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర చెప్పారు.

ఇదీ చదవండి:

'బ్లీచింగ్ పౌడర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.