ETV Bharat / state

మాచర్లలో ప్రశాంత వాతావణం నెలకొల్పే బాధ్యత పోలీసులదే !: టీడీపీ నేత జూలకంటి

author img

By

Published : Jan 8, 2023, 1:24 PM IST

Julakanti : గత నెలలో మాచర్లలో జరిగిన ఘర్షణలపై కేసులు ఎదుర్కొంటున్న బ్రహ్మార్డెడ్డి సహా మిగిలిన టీడీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌లో సంతకాలు పెట్టేందుకు గుంటూరు నుంచి మాచర్లకు తరలివెళ్లారు. కాగా మాచర్లలో ప్రశాంత వాతావణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని తెలుగుదేశం నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పార్టీ రహితంగా ఉండాల్సిన పోలీసులు వైసీపీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదన్నారు.

Julakanti
జూలకంటి

Julakanti: మాచర్లలో ప్రశాంత వాతావణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని తెలుగుదేశం నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పార్టీ రహితంగా ఉండాల్సిన పోలీసులు వైసీపీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదన్నారు. తమవరకు శాంతియుతంగా ఉంటామని, దాడి చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని స్పష్టంచేశారు. గత నెలలో జరిగిన ఘర్షణలపై కేసులు ఎదుర్కొంటున్న బ్రహ్మార్డెడ్డి సహా మిగిలిన తెలుగుదేశం నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో సంతకాలు పెట్టేందుకు గుంటూరు నుంచి మాచర్లకు తరలివెళ్లారు.

Julakanti: మాచర్లలో ప్రశాంత వాతావణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని తెలుగుదేశం నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పార్టీ రహితంగా ఉండాల్సిన పోలీసులు వైసీపీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదన్నారు. తమవరకు శాంతియుతంగా ఉంటామని, దాడి చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని స్పష్టంచేశారు. గత నెలలో జరిగిన ఘర్షణలపై కేసులు ఎదుర్కొంటున్న బ్రహ్మార్డెడ్డి సహా మిగిలిన తెలుగుదేశం నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో సంతకాలు పెట్టేందుకు గుంటూరు నుంచి మాచర్లకు తరలివెళ్లారు.

తెలుగుదేశం నేత జూలకంటి బ్రహ్మారెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.