ETV Bharat / state

'పదవితోనూ వ్యాపారం చేయొచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారు' - sangham dairy chairman dhulipalla narendra news

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంగం డెయిరీపై చేసిన విమర్శలకు సంస్థ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర సమాధానమిచ్చారు. డెయిరీ నిర్వహించిన బ్రహ్మనాయుడు... సంగం డెయిరీని విమర్శించటం ఆశ్ఛర్యం కలిగించిందన్నారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్, ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

tdp leader dhulipalla on mla bolla brahmanayudu
tdp leader dhulipalla on mla bolla brahmanayudu
author img

By

Published : Jul 24, 2021, 12:05 PM IST

'పదవితోనూ వ్యాపారం చేయోచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారు'

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపై సంగం డెయిరీ ఛైర్మన్‌, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్.. ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. పదవితోనూ వ్యాపారం చేయవచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారని చెప్పారు. వినుకొండ బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే తన పొలాలకు సమీపంలోకి మళ్లించారని ఆరోపించారు.

'పదవితోనూ వ్యాపారం చేయోచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారు'

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపై సంగం డెయిరీ ఛైర్మన్‌, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్.. ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. పదవితోనూ వ్యాపారం చేయవచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారని చెప్పారు. వినుకొండ బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే తన పొలాలకు సమీపంలోకి మళ్లించారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావుపై సీబీఐ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.