ETV Bharat / state

గణతంత్ర వేడుకల్లో.. వైకాపా పాటకు విద్యార్థుల నృత్యాలు! - republic day celebrations in Acharya Nagarjuna University

గణతంత్ర వేడుకల్లో.. వైకాపాకు చెందిన ఓ పాటకు విద్యార్థులు నర్తిస్తుంటే.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సిబ్బంది.. చోద్యం చూశారు. ఇదంతా చూసిన కొందరు మాత్రం.. ఏంటిది.. అనుకుంటూ అసహనం వ్యక్తం చేశారు.

republic day celebrations
గణతంత్ర వేడుకల్లో శృతి మించిన విద్యార్థులు
author img

By

Published : Jan 27, 2021, 2:26 PM IST

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని కొందరు విద్యార్థులు చేసిన పని.. విమర్శలకు కారణమవుతోంది. గణతంత్ర వేడుకల్లో.. వైకాపాకు చెందిన పాటకు విద్యార్థులు నృత్యం చేయడం.. వివాదాస్పదమైంది. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న వర్సిటీ ఉన్నతాధికారులు, సిబ్బంది మాత్రం.. చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరించారు.

గతంలోనూ.. మూడు రాజధానులకు మద్దతుగా సభ నిర్వహించి అభాసుపాలయ్యారు. ఇప్పుడు అధికార పార్టీ పాటకు విద్యార్థుల చిందులు చూసి మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై.. కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని కొందరు విద్యార్థులు చేసిన పని.. విమర్శలకు కారణమవుతోంది. గణతంత్ర వేడుకల్లో.. వైకాపాకు చెందిన పాటకు విద్యార్థులు నృత్యం చేయడం.. వివాదాస్పదమైంది. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న వర్సిటీ ఉన్నతాధికారులు, సిబ్బంది మాత్రం.. చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరించారు.

గతంలోనూ.. మూడు రాజధానులకు మద్దతుగా సభ నిర్వహించి అభాసుపాలయ్యారు. ఇప్పుడు అధికార పార్టీ పాటకు విద్యార్థుల చిందులు చూసి మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై.. కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మద్యం మత్తు: ఢీకొట్టిన బైక్.. మహిళ సహా బైకర్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.