ETV Bharat / state

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి: సోము వీర్రాజు - somu veeraju comments on ysrcp government

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్​ చేశారు. గుంటూరు జిల్లా కంఠంరాజుకొండూరు గ్రామంలో కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ
కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ
author img

By

Published : Jul 20, 2021, 5:04 PM IST

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా కంఠంరాజుకొండూరు గ్రామంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని భగవంతుడు కాపాడాలనే ఆకాంక్షతో.. ఈ నెల 24 నుంచి 27 వరకు తీర్థయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కళాకారులకు కొంత సాయం చేయాలనే.. ఉద్దేశంతో నెలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా కంఠంరాజుకొండూరు గ్రామంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని భగవంతుడు కాపాడాలనే ఆకాంక్షతో.. ఈ నెల 24 నుంచి 27 వరకు తీర్థయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కళాకారులకు కొంత సాయం చేయాలనే.. ఉద్దేశంతో నెలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.