గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంలో 8 సంవత్సరాల బాలుడిపై 14 సంవత్సరాల్లోపు ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడులకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.
బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ముగ్గురు బాలురుపై ఫోక్సో చట్టం కింద నమోదు చేసుకున్నట్లు చిలకలూరి రూరల్ పోలీసులు వెల్లడించారు. నరసరావుపేట దిశ పోలీస్స్టేషన్ డీఎస్పీ రవిచంద్ర... ఆదివారం గంగన్నపాలెంలో ఈ విషయమై విచారణ జరిపారు.
ఇదీ చదవండి: