ETV Bharat / state

సీఎం సహాయనిధికి సత్తెనపల్లి ప్రజలు రూ. కోటి విరాళం - సీఎం సహాయనిధికి సత్తెనపల్లి ప్రజలు రూ. కోటి విరాళం

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు.

sathenapalli
sathenapalli
author img

By

Published : Jul 1, 2020, 9:28 AM IST

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి 2 లక్షల 16 వేల 116 రూపాయలు విరాళం అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెక్కును అందించారు. ఆయనతోపాటు అంబటి మురళీ కృష్ణ, చలంచర్ల సాంబశివరావు, రాయపాటి పురుషోత్తమరావు ఉన్నారు.

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి 2 లక్షల 16 వేల 116 రూపాయలు విరాళం అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెక్కును అందించారు. ఆయనతోపాటు అంబటి మురళీ కృష్ణ, చలంచర్ల సాంబశివరావు, రాయపాటి పురుషోత్తమరావు ఉన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.