ETV Bharat / state

పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

author img

By

Published : May 29, 2021, 8:54 AM IST

పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి
పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

నరసరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పైవంతెనపై డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పిడుగురాళ్ల మండలం జానపాడు వాసులు షేక్ నజీర్(20), పవన్(25)గా గుర్తించారు.

నరసరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పైవంతెనపై డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పిడుగురాళ్ల మండలం జానపాడు వాసులు షేక్ నజీర్(20), పవన్(25)గా గుర్తించారు.

ఇదీ చదవండి: Hanuman birth place: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.