ETV Bharat / state

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం: సీఎం - ఏపీలో రైతు భరోసా కేంద్రాలు వార్తలు

లాక్​డౌన్​తో కష్టాలు పడుతున్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాలు సహా వ్యవసాయ సలహా బోర్డులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

rbks
rbks
author img

By

Published : May 2, 2020, 4:42 PM IST

మే 30న రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్దేశించారు. కొవిడ్‌-19 వ్యాప్తి నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ఆదేశాలిచ్చారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటన్నింటిపై విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. జూన్‌ 6న మత్స్యకార భరోసా పథకం కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇదీ చదవండి

మే 30న రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్దేశించారు. కొవిడ్‌-19 వ్యాప్తి నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ఆదేశాలిచ్చారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటన్నింటిపై విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. జూన్‌ 6న మత్స్యకార భరోసా పథకం కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇదీ చదవండి

కనీసం లక్ష పడకలు సిద్ధం చేయండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.