ETV Bharat / state

పిడుగురాళ్లలో 141 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

author img

By

Published : Apr 19, 2021, 6:27 PM IST

Updated : Apr 19, 2021, 10:13 PM IST

గుంటూరు జిల్లాలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసి 141 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

police seized red sandalwood
పిడుగురాళ్లలో 141 ఎర్రచందనం దుంగలు పట్టివేత... 6మంది అరెస్ట్

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అక్రమంగా తరలిస్తున్న 141 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పత్తిలోడులో ఎర్ర చందనం దాచి నెల్లూరు వైపు నుంచి దిల్లీ వెళ్తుండగా పిడుగురాళ్ల ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 32,500 రూపాయలు, 9 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అక్రమంగా తరలిస్తున్న 141 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పత్తిలోడులో ఎర్ర చందనం దాచి నెల్లూరు వైపు నుంచి దిల్లీ వెళ్తుండగా పిడుగురాళ్ల ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 32,500 రూపాయలు, 9 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

హత్యకు కుట్ర.. బాపట్లలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

నేటి నుంచి మంగళగిరిలో కఠిన ఆంక్షలు

Last Updated : Apr 19, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.