ETV Bharat / state

'మళ్లీ బాబే సీఎం కావాలి'

ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలంటూ... గుంటూరులో విభిన్న ప్రతిభావంతులు ర్యాలీ చేపట్టారు. తమకు ప్రభుత్వం మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఇచ్చినందుకు... ఫించను 3000 రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతగా యాత్ర చేపట్టారు.

author img

By

Published : Feb 24, 2019, 1:11 PM IST

విభిన్న ప్రతిభావంతలు ర్యాలీ

ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలంటూ... గుంటూరులో విభిన్న ప్రతిభావంతులు ర్యాలీ చేపట్టారు. తమకు ప్రభుత్వం మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఇచ్చినందుకు... ఫించను 3000 రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతగా యాత్రచేపట్టారు. ఎంపీ గల్లా జయదేవ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బృందావన్ గార్డెన్స్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మూడు చక్రాల వాహనాలపై ర్యాలీగా బయలుదేరారు. ప్రజలకోసం నిత్యం శ్రమించే మనిషి సీఎం చంద్రబాబునాయుడని గల్లా తెలిపారు. 150 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు, తెదేపా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతలు ర్యాలీ

ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలంటూ... గుంటూరులో విభిన్న ప్రతిభావంతులు ర్యాలీ చేపట్టారు. తమకు ప్రభుత్వం మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఇచ్చినందుకు... ఫించను 3000 రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతగా యాత్రచేపట్టారు. ఎంపీ గల్లా జయదేవ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బృందావన్ గార్డెన్స్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మూడు చక్రాల వాహనాలపై ర్యాలీగా బయలుదేరారు. ప్రజలకోసం నిత్యం శ్రమించే మనిషి సీఎం చంద్రబాబునాయుడని గల్లా తెలిపారు. 150 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు, తెదేపా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతలు ర్యాలీ

Narmada (Gujarat), Feb 24 (ANI): An electrical substation got exploded in Gujarat's Narmada on February 23. The incident took place due to short circuit. No causalities have been reported. Further details are awaited.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.