ETV Bharat / state

వీడని ముంపు కష్టాలు... వరద నీటిలోనే అంత్యక్రియలు

author img

By

Published : Oct 21, 2020, 11:26 PM IST

గుంటూరు జిల్లాలో కృష్ణా నది వరద మరిన్ని కష్టాలు పెడుతోంది. వారం రోజులుగా వరద గుప్పిట్లోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా పెదకొండూరులో ఓ మహిళ మృతదేహాన్ని వరద నీటిలోనే తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

pedakondoor-residents-held-a-funeral-for-a-woman-in-flood-water-at-guntur-district
వరద నీటిలోనే అంత్యక్రియలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో వరదలతో గ్రామం చుట్టూ నీరు చేరింది. ఈ క్రమంలో ఈ రోజు రత్తమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లటానికి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో వరదలతో గ్రామం చుట్టూ నీరు చేరింది. ఈ క్రమంలో ఈ రోజు రత్తమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లటానికి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

వరద నీటిలోనే అంత్యక్రియలు

ఇదీచదవండి.

'కాపీయింగ్​కు పాల్పడిన వారిపై చర్యల కోసం ప్రత్యేక కమిటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.