ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: దీక్షాశిబిరంలో ఆ వయసు వాళ్లు మాత్రమే ఉండాలట!

అమరావతి ప్రాంతంలో రైతుల దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రం మొత్తం షట్‌డౌన్‌ ప్రకటించింది. దీక్ష శిబిరాల్లో నలుగురు కంటే ఎక్కువ మంది ఎట్టి పరిస్థితులలో శిబిరంలో ఉండవద్దన్నారు.

author img

By

Published : Mar 23, 2020, 1:10 PM IST

only 4 memebers in diskha place in amaravathi moment
అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులు
అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులు

కోవిడ్​-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం లాక్​డౌన్​ ప్రకటించారు. అయిన అమరావతి రైతులు మాత్రం తమ దీక్షను కొనసాగిస్తున్నారు.అయితే నలుగురు కంటే ఎక్కువమంది దీక్షాశిబిరంలో ఉండకూడదని ఆదేశాలు జారీచేశారు. అలా ఉండే నలుగురు కూడా 50 సంవత్సరాలలోపు వయసు వారే ఉండాలని తెలిపారు. తప్పనిసరిగా మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకుని ప్రతి గంటకి శానిటేషన్ నిర్వహించుకుంటూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించారు. శిబిరాలలో మైక్​లు, జన సమూహం లేకుండా చూసుకోవాలని సూచించారు. మిగిలిన వారు వారి వారి ఇళ్లల్లో దీక్ష చేస్తూ ఫోటోలు వీడియోలు తీసి పంపించాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం

అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులు

కోవిడ్​-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం లాక్​డౌన్​ ప్రకటించారు. అయిన అమరావతి రైతులు మాత్రం తమ దీక్షను కొనసాగిస్తున్నారు.అయితే నలుగురు కంటే ఎక్కువమంది దీక్షాశిబిరంలో ఉండకూడదని ఆదేశాలు జారీచేశారు. అలా ఉండే నలుగురు కూడా 50 సంవత్సరాలలోపు వయసు వారే ఉండాలని తెలిపారు. తప్పనిసరిగా మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకుని ప్రతి గంటకి శానిటేషన్ నిర్వహించుకుంటూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించారు. శిబిరాలలో మైక్​లు, జన సమూహం లేకుండా చూసుకోవాలని సూచించారు. మిగిలిన వారు వారి వారి ఇళ్లల్లో దీక్ష చేస్తూ ఫోటోలు వీడియోలు తీసి పంపించాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.