ETV Bharat / state

పోలీసులకు లక్ష విరాళం ఇచ్చిన నవ దంపతులు - @corona ap cases

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తు పోలీసుల సహాయార్థం.. నవ దంపతులు లక్ష రూపాయలు బహుమతిగా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలకు ఆ మొత్తాన్ని అందజేశారు.

one lack gave to police by newly married couple in guntur dst
పోలీసులకు లక్ష విరాళం ఇచ్చిన నవ దంపతులు
author img

By

Published : Apr 10, 2020, 7:14 PM IST

గుంటూరు నవభారత్ నగర్​కు చెందిన నలబోలు విష్ణు, రాధిక దంపతుల కుమార్తె వివాహం తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరగాలని 2 నెలల ముందే నిర్ణయించి తగిన ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా లాక్​డౌన్​తో ఇంటి వద్దే కేవలం కుటుంబ సభ్యుల తోనే గోవిందరాయ హరీష్ - విజయలక్ష్మి వివాహం నిర్వహించారు. పెళ్లికి బహుమతిగా వధువు తాత లక్ష రూపాయల చెక్కును ఇచ్చారు. ఆ మొత్తాన్ని కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పరికరాలు, మందుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈమేరకు నూతన దంపతులను ఆశీర్వదించటానికి వచ్చిన నరసరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలకు వారు చెక్కును అందజేశారు.

ఇదీ చూడండి:

గుంటూరు నవభారత్ నగర్​కు చెందిన నలబోలు విష్ణు, రాధిక దంపతుల కుమార్తె వివాహం తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరగాలని 2 నెలల ముందే నిర్ణయించి తగిన ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా లాక్​డౌన్​తో ఇంటి వద్దే కేవలం కుటుంబ సభ్యుల తోనే గోవిందరాయ హరీష్ - విజయలక్ష్మి వివాహం నిర్వహించారు. పెళ్లికి బహుమతిగా వధువు తాత లక్ష రూపాయల చెక్కును ఇచ్చారు. ఆ మొత్తాన్ని కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పరికరాలు, మందుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈమేరకు నూతన దంపతులను ఆశీర్వదించటానికి వచ్చిన నరసరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలకు వారు చెక్కును అందజేశారు.

ఇదీ చూడండి:

కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 90వేలు దాటిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.