గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. పేరేచర్లలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది. మేడికొండూరు మండలంలో మెుత్తం 12 కేసులు నమోదయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం మండలంలో ఇప్పటి వరకు 5 కేసులు రాగా ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కొవిడ్-19 పరీక్షలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధులు నిర్వహించిన ఫిరంగిపురానికి చెందిన ఐదుగురు పోలీసులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ - corona latest updates guntur district
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా అనుమానంతో కొవిడ్ పరీక్షలు చేయించుకోగా బుధవారం కరోనా ఉందని నిర్ధారణ అయింది.
పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. పేరేచర్లలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది. మేడికొండూరు మండలంలో మెుత్తం 12 కేసులు నమోదయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం మండలంలో ఇప్పటి వరకు 5 కేసులు రాగా ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కొవిడ్-19 పరీక్షలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధులు నిర్వహించిన ఫిరంగిపురానికి చెందిన ఐదుగురు పోలీసులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చదవండి: నిజాంపట్నం హార్బర్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్