గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గుళ్లపల్లి గ్రామంలో అక్రమంగా తయారు చేస్తున 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. మరో 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి:
ఏలూరు ఆస్పత్రికి వచ్చిన కేసులను ప్రతిక్షణం పరీక్షిస్తున్నాం: ఆళ్ల నాని