ETV Bharat / state

'సచివాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలు'

వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పట్టణాలు, నగరాల్లోని పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు.

author img

By

Published : Aug 6, 2019, 12:03 AM IST

Municipal Commissioner talking about secretaries in guntur
సచివాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలు

వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇంతకాలం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండేవారని.. కానీ ఇప్పటినుంచి అధికారులే ప్రజలకు నేరుగా సేవలందిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్న తరుణంలో సిబ్బంది భర్తీ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇది చూడండి: 'భాజపాతో వైకాపా ఒప్పందం చేసుకుంది'

సచివాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలు

వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇంతకాలం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండేవారని.. కానీ ఇప్పటినుంచి అధికారులే ప్రజలకు నేరుగా సేవలందిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్న తరుణంలో సిబ్బంది భర్తీ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇది చూడండి: 'భాజపాతో వైకాపా ఒప్పందం చేసుకుంది'

Intro:RJY_61_05_ZP CEO_NO FOOD_VOLUTEERS_AVB_AP100


Body:RJY_61_05_ZP CEO_NO FOOD_VOLUTEERS_AVB_AP100


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.