ETV Bharat / state

'జగన్ ఇకనైనా.. 3 రాజధానుల నిర్ణయం మార్చుకోండి'

author img

By

Published : Aug 13, 2020, 3:39 PM IST

రాజధాని అమరావతిని తరలించడం చట్టబద్ధత కాదని ఎమ్మెల్సీ రామకృష్ణ , తెదేపా నేత మన్నవ సుబ్బారావు అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు 240 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభవంగా గుంటూరులో ఒక్కరోజు నిరసన దీక్షను చేపట్టారు.

mlc ramakrishna on 3 capitals
mlc ramakrishna on 3 capitals

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తక్షణమే రద్దు చేయాలనీ కోరుతూ ప్రజల పక్షాన హైకోర్టు లో వ్యాజ్యం వేసినట్లు ఎమ్మెల్సీ రామకృష్ణ చెప్పారు. 14న జరగనున్న విచారణలో అమరావతి రైతులకు మద్దతుగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తక్షణమే రద్దు చేయాలనీ కోరుతూ ప్రజల పక్షాన హైకోర్టు లో వ్యాజ్యం వేసినట్లు ఎమ్మెల్సీ రామకృష్ణ చెప్పారు. 14న జరగనున్న విచారణలో అమరావతి రైతులకు మద్దతుగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు.

ఇదీ చదవండి: టిక్​టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.