ETV Bharat / state

'అత్యవసరమైతేనే బయటికి రండి.. మాస్కులు తప్పనిసరిగా ధరించండి'

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కంటైన్మెంట్ జోన్లను ఎమ్మెల్యే గిరి పరిశీలించారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని.. అవసరమైన వస్తువులను ఇంటికే పంపిస్తామని చెప్పారు.

author img

By

Published : Jun 30, 2020, 10:09 PM IST

guntur district
కాంటైన్మెంట్ ఏరియాలను పరిశీలించిన ఎమ్మెల్యే గిరి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్ల చెరువులో 3 రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లను... కంట్రోల్ రూమ్, వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పరిశీలించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు అందిస్తున్న సేవలను తీసుకొంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.

ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లకు తగిన సూచనలు చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని.. అవసరమైన వస్తువులను ఇంటికే పంపిస్తారని చెప్పారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. శానిటైజర్లు వాడాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు రావాలన్నారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్ల చెరువులో 3 రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లను... కంట్రోల్ రూమ్, వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పరిశీలించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు అందిస్తున్న సేవలను తీసుకొంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.

ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లకు తగిన సూచనలు చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని.. అవసరమైన వస్తువులను ఇంటికే పంపిస్తారని చెప్పారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. శానిటైజర్లు వాడాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు రావాలన్నారు.

ఇదీ చదవండి:

మందపాడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.