ETV Bharat / state

పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలి: అనగాని

author img

By

Published : Jun 14, 2020, 11:23 AM IST

కరోనా నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరారు.

mla anagani satyaprasad on 10th exams
mla anagani satyaprasad on 10th exams

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అనగాని సత్యప్రసాద్ అన్నారు. కరోనా కేసులు పెరుగుతుంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ మాదిరిగా పదో తరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని అనగాని కోరారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అనగాని సత్యప్రసాద్ అన్నారు. కరోనా కేసులు పెరుగుతుంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ మాదిరిగా పదో తరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని అనగాని కోరారు.

ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులున్నా పద్దు భారీగానే.. 2.60 లక్షల కోట్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.