ETV Bharat / state

ఎస్​ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ప్రారంభం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఉన్నత విద్యలో అసమానతలను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అమరావతి ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్​ను మంత్రి ప్రారంభించారు.

ఎస్​ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన మంత్రి
ఎస్​ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన మంత్రి
author img

By

Published : Nov 17, 2020, 6:52 PM IST

అమరావతిలోని ఎస్​ఆర్ఎమ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెుక్కలు నాటారు. అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్యలో సమూల మార్పులు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అమరావతిలోని ఎస్​ఆర్ఎమ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెుక్కలు నాటారు. అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్యలో సమూల మార్పులు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.