అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెుక్కలు నాటారు. అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్యలో సమూల మార్పులు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: