ETV Bharat / state

పవన్​ కల్యాణ్​ అవాస్తవాలు మాట్లాడుతున్నారు: మంత్రి మోపిదేవి - ysrcp fires on pawan kalyan

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి మోపిదేవి ధ్వజమెత్తారు

minister mopi devi fires on pawan kalyan
పవన్​ కల్యాణ్​పై మోపీ దేవి
author img

By

Published : Dec 7, 2019, 4:57 PM IST

పవన్​ కల్యాణ్​పై మోపిదేవి

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యాడ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తోందని మంత్రి అన్నారు. పవన్​ కల్యాణ్​ వైకాపా ప్రభుత్వం అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

పవన్​ కల్యాణ్​పై మోపిదేవి

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యాడ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తోందని మంత్రి అన్నారు. పవన్​ కల్యాణ్​ వైకాపా ప్రభుత్వం అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి

దమ్ము చూపండి.. దుమ్ము లేపండి

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3


Body:గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యాడ్ లో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడిన మంత్రి మోపిదేవి ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికొదిలేశారని రైతాంగ సమస్యలు పట్టించుకోవడంలేదని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు నష్టపోతున్నారు అసంబద్ధత మాటలు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని మంత్రి మోపిదేవి మండిపడ్డారు

బైట్ మోపిదేవి వెంకట రమణ రావు మార్కెటింగ్ శాఖ మంత్రి


Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డ మంత్రి మోపిదేవి వెంకటరమణ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.