ETV Bharat / state

మన రాష్ట్రంలోనే ఈ సమస్య ఎందుకొచ్చింది?: లోకేష్ - nara lokesh tour of mangalagiri news

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తెదేపా హయాంలో ఇసుక ధర రూ.1400 ఉంటే.. ప్రస్తుతం 10 వేలకు చేరిందని విమర్శించారు.

lokesh-tour-in-guntoor-district
author img

By

Published : Nov 6, 2019, 1:50 PM IST

మీరు తెచ్చిన ఇసుక పాలసీ ఇదేనా..? లోకేష్

మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. పెనుమాకలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు ఓ మాట చెప్పి.. ఇప్పుడు మరోలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెదేపా హయంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ. 1400 ఉంటే... ఇప్పుడు రూ. 10 వేలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని నిలదీశారు. ఏ రాష్ట్రంలోనూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదని.. ఏపీలోనే ఈ సమస్య ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇసుక పాలసీ అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. వాలంటీర్లకు జీతాలు పెంచారు.. పింఛను మాత్రం తగ్గించారని ఎద్దేవా చేశారు.

మీరు తెచ్చిన ఇసుక పాలసీ ఇదేనా..? లోకేష్

మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. పెనుమాకలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు ఓ మాట చెప్పి.. ఇప్పుడు మరోలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెదేపా హయంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ. 1400 ఉంటే... ఇప్పుడు రూ. 10 వేలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని నిలదీశారు. ఏ రాష్ట్రంలోనూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదని.. ఏపీలోనే ఈ సమస్య ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇసుక పాలసీ అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. వాలంటీర్లకు జీతాలు పెంచారు.. పింఛను మాత్రం తగ్గించారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

మహిళా సంఘాల రిజిస్ట్రేషన్ పేరిట మోసం!

Intro:AP_GNT_26a_06_LOKESH_COMMENTS_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. )
(. )దేశంలో ఏ రాష్ట్రంలో నూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య లు చేసుకోవడం లేదని ఒక్క ఏపీ లొనే ఈ పరిస్థితి నెలకొందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమకు పనులు దొరకడం లేదని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని గ్రామస్థులు లోకేష్ కి చెప్పారు. వాలంటీర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు. వారికి మాత్రం జీతాలు పెంచారని....పింఛన్ల తగ్గించారని విమర్శించారు.


Body:script vachindi


Conclusion:AP_GNT_26_06_LOKESH_COMMENTS_AVB_AP10032


sluglo vachindi
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.