ETV Bharat / state

ఎస్​ఈసీ రమేశ్‌కుమార్‌ ఓటు దరఖాస్తుపై విచారణ - ఎస్​ఈసీ రమేశ్‌కుమార్‌ తాజా వార్తలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటుహక్కు కల్పనపై.. గుంటూరు జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోంది. ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా.. స్థానిక ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో) ఆ దరఖాస్తును తిరస్కరించారు.

Inquiry on SEC Rameshkumar's vote application in guntur district
ఎస్​ఈసీ రమేశ్‌కుమార్‌ ఓటు దరఖాస్తుపై విచారణ
author img

By

Published : Jan 31, 2021, 10:01 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటుహక్కు కల్పనపై.. గుంటూరు జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోంది. ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో) ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై రమేశ్‌కుమార్‌ కలెక్టర్‌కు అప్పీల్‌ చేశారు. ఎస్‌ఈసీ అప్పీల్‌ అందినట్లు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌(ఎఫ్‌ఏసీ) తెలిపారు. విచారణ అనంతరం ఓటుహక్కు కల్పనపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటుహక్కు కల్పనపై.. గుంటూరు జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోంది. ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో) ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై రమేశ్‌కుమార్‌ కలెక్టర్‌కు అప్పీల్‌ చేశారు. ఎస్‌ఈసీ అప్పీల్‌ అందినట్లు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌(ఎఫ్‌ఏసీ) తెలిపారు. విచారణ అనంతరం ఓటుహక్కు కల్పనపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.