ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

author img

By

Published : May 30, 2021, 9:04 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 335 తెల్ల గోతాలలో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేశారు.

illegal tranport of rice seazed at repalle
illegal tranport of rice seazed at repalle


గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనుమూడి చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న లారీని గుర్తించారు. పోలీసులను చూసిన డ్రైవర్.. లారీని వదిలి పరారయ్యాడు. సుమారు 335 తెల్ల గోతాలలో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. లారీని సీజ్ చేసినట్లు ఎస్సై ఫిరోజ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఫిరోజ్ హెచ్చరించారు.


ఇదీ చదవండి:


గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనుమూడి చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న లారీని గుర్తించారు. పోలీసులను చూసిన డ్రైవర్.. లారీని వదిలి పరారయ్యాడు. సుమారు 335 తెల్ల గోతాలలో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. లారీని సీజ్ చేసినట్లు ఎస్సై ఫిరోజ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఫిరోజ్ హెచ్చరించారు.


ఇదీ చదవండి:

Earthquake: నెల్లూరు జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళనకు గురైన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.