ETV Bharat / state

ప్రభుత్వ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగుల సంఘం నేత

State Government Employees Union: ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారణ జరిపి.. ఉద్యోగస్తుల సర్వీసు అంశాలకు సంబంధించి విచారించే బెంచ్​కు పిటిషన్​ను బదిలీ చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది.

author img

By

Published : Jan 30, 2023, 10:11 PM IST

State Government Employees Union
State Government Employees Union

State Government Employees Union: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగస్తుల సర్వీసు అంశాలకు సంబంధించి విచారించే బెంచ్​కు ఈ పిటిషన్​ను బదిలీ చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది. ఉద్యోగస్తుల జీతాల అంశంపై ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఉద్యోగ సంఘ నేతలకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

State Government Employees Union: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగస్తుల సర్వీసు అంశాలకు సంబంధించి విచారించే బెంచ్​కు ఈ పిటిషన్​ను బదిలీ చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది. ఉద్యోగస్తుల జీతాల అంశంపై ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఉద్యోగ సంఘ నేతలకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.