ETV Bharat / state

బారులు తీరిన జనాలు.. కానరాని కొవిడ్ నిబంధనలు - no covid rules at Aadhar service center in guntur district

ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్​కు ఫోన్​ నంబర్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆధార సేవా కేంద్రాలకు ప్రజల తాకిడి భారీగా పెరిగింది. మరికొందరూ ఫోన్​ నంబర్ లింక్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్పంది పడుతున్నారు. అయితే ఎక్కడా కొవిడ్ నిబంధనలు కనిపించడం లేదు.

ఆధార్​ సేవా కేంద్రం వద్ద బారులు తీరిన జనాలు
ఆధార్​ సేవా కేంద్రం వద్ద బారులు తీరిన జనాలు
author img

By

Published : May 25, 2021, 9:08 PM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు ఆధార్​ సేవా కేంద్రానికి పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్​కు ఫోన్​ నంబర్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించడంతో ఆధార్​ సేవా కేంద్రాలకు ప్రజల తాకిడి పెరిగింది.

కొవిడ్​ నిబంధనలు పాటించే విధంగా కేంద్రం నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. జనాలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని పలుపురు అంటున్నారు.

గుంటూరు జిల్లా మేడికొండూరు ఆధార్​ సేవా కేంద్రానికి పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్​కు ఫోన్​ నంబర్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించడంతో ఆధార్​ సేవా కేంద్రాలకు ప్రజల తాకిడి పెరిగింది.

కొవిడ్​ నిబంధనలు పాటించే విధంగా కేంద్రం నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. జనాలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని పలుపురు అంటున్నారు.

ఇదీ చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 15,284 కరోనా కేసులు, 106 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.