ETV Bharat / state

ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు జేసీ తాకీదులు - ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు తాకీదులు !

ప్రజల సమస్యలపై ఇచ్చిన అర్జీల నమోదులో పురోగతి లేకపోవటంతో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్-2 పి.ప్రశాంతి ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని 18 మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు.

ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు జేసీ తాకీదులు !
ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు జేసీ తాకీదులు !
author img

By

Published : Jun 5, 2020, 1:02 PM IST

గ్రామ సచివాలయాల్లో ప్రజల సమస్యలపై ఇచ్చిన అర్జీల నమోదులో పురోగతి లేకపోవటంతో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్-2 పి.ప్రశాంతి ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసింది. జిల్లాపరిషత్తు అధికారులు, ఉద్యోగులు ఫోన్లు చేసి చెప్పినా ఎంపీడీవోల్లో మార్పులేదని తెలిసింది. దీనిపై జేసీ-2 ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు సుపరిపాలన అందజేసేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినందున బాధ్యతతో పనిచేయాలని ఎంపీడీవోలకు జేసీ స్పష్టం చేశారు.

తాకీదులు అందుకున్న ఎంపీడీవోలు

  • అమృతలూరు
  • భట్టిప్రోలు
  • బొల్లాపల్లి
  • చేబ్రోలు
  • చెరుకుపల్లి
  • దుగ్గిరాల
  • కర్లపాలెం
  • కొల్లిపర
  • కొల్లూరు
  • ముప్పాళ్ల
  • నిజాంపట్నం
  • పి.వి.పాలెం
  • పొన్నూరు
  • రాజుపాలెం
  • చుండూరు
  • వెల్దుర్తి
  • వినుకొండ
  • కాకుమాను

గ్రామ సచివాలయాల్లో ప్రజల సమస్యలపై ఇచ్చిన అర్జీల నమోదులో పురోగతి లేకపోవటంతో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్-2 పి.ప్రశాంతి ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసింది. జిల్లాపరిషత్తు అధికారులు, ఉద్యోగులు ఫోన్లు చేసి చెప్పినా ఎంపీడీవోల్లో మార్పులేదని తెలిసింది. దీనిపై జేసీ-2 ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు సుపరిపాలన అందజేసేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినందున బాధ్యతతో పనిచేయాలని ఎంపీడీవోలకు జేసీ స్పష్టం చేశారు.

తాకీదులు అందుకున్న ఎంపీడీవోలు

  • అమృతలూరు
  • భట్టిప్రోలు
  • బొల్లాపల్లి
  • చేబ్రోలు
  • చెరుకుపల్లి
  • దుగ్గిరాల
  • కర్లపాలెం
  • కొల్లిపర
  • కొల్లూరు
  • ముప్పాళ్ల
  • నిజాంపట్నం
  • పి.వి.పాలెం
  • పొన్నూరు
  • రాజుపాలెం
  • చుండూరు
  • వెల్దుర్తి
  • వినుకొండ
  • కాకుమాను
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.