ETV Bharat / state

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో గుంటూరు జిల్లా మహిళ మృతి

author img

By

Published : Aug 9, 2020, 2:43 PM IST

విజయవాడ స్వర్ణప్యాలెస్ కొవిడ్ సెంటర్​లో జరిగిన అగ్నిప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ మృతి చెందారు. రెండు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ రావటంతో స్వర్ణప్యాలెస్ కొవిడ్ కేంద్రంలో చేరినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.

guntur dst women died in Vijayawada swarna pales fire accident
guntur dst women died in Vijayawada swarna pales fire accident

విజయవాడ స్వర్ణప్యాలెస్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు 15వ వార్డుకు చెందిన స్వర్ణలత(42) మృతి చెందింది. కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో రెండు రోజుల క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్​లో చేరిన స్వర్ణలత.. స్వర్ణప్యాలెస్ కొవిడ్ సెంటర్​లో వైద్యం తీసుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరామర్శించారు.

ఇదీ చూడండి

విజయవాడ స్వర్ణప్యాలెస్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు 15వ వార్డుకు చెందిన స్వర్ణలత(42) మృతి చెందింది. కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో రెండు రోజుల క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్​లో చేరిన స్వర్ణలత.. స్వర్ణప్యాలెస్ కొవిడ్ సెంటర్​లో వైద్యం తీసుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరామర్శించారు.

ఇదీ చూడండి

'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.