ETV Bharat / state

కరోనా మరణాల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న గుంటూరు - గుంటూరులో తాజా గా కరొనా కేసులు

రాష్ట్రంలో కొవిడ్​ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. కొత్తగా 131 కేసులు నమోదవ్వగా... ఒకరు మృతి చెందారు.

guntur covid cases updates
కరోనా మరణాల్లో రెండోస్థానంలో కొనసాగుతున్న గుంటూరు
author img

By

Published : Nov 22, 2020, 9:56 AM IST

Updated : Nov 22, 2020, 10:30 AM IST

రాష్ట్రంలో కరోనా మరణాల్లో గుంటూరు రెండోస్థానంలో ఉండగా...చిత్తూరు మెుదటి స్థానంలో ఉంది . జిల్లాలో కొత్తగా 131 కేసులు నమోదవ్వగా... మెుత్తం బాధితుల సంఖ్య 71వేల 897కు చేరుకుంది. కొవిడ్ కారణంగా జిల్లాలో మరొకరు మృతి చెందాగా... మెుత్తం మరణించిన వారి సంఖ్య 643కి పెరిగింది. ఇప్పటి వరకు కొలుకున్న వారి సంఖ్య 69,560గా ఉంది.

జిల్లాలో కొత్త కేసులు:

  • గుంటూరు నగర పరిధిలో 38
  • మంగళగిరిలో 13,
  • కొల్లూరులో 7 ,
  • బాపట్లలో 6 ,
  • పెదకూరపాడులో 5 నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

వైద్య విద్య ప్రవేశాలకు 13,355 మంది దరఖాస్తు

రాష్ట్రంలో కరోనా మరణాల్లో గుంటూరు రెండోస్థానంలో ఉండగా...చిత్తూరు మెుదటి స్థానంలో ఉంది . జిల్లాలో కొత్తగా 131 కేసులు నమోదవ్వగా... మెుత్తం బాధితుల సంఖ్య 71వేల 897కు చేరుకుంది. కొవిడ్ కారణంగా జిల్లాలో మరొకరు మృతి చెందాగా... మెుత్తం మరణించిన వారి సంఖ్య 643కి పెరిగింది. ఇప్పటి వరకు కొలుకున్న వారి సంఖ్య 69,560గా ఉంది.

జిల్లాలో కొత్త కేసులు:

  • గుంటూరు నగర పరిధిలో 38
  • మంగళగిరిలో 13,
  • కొల్లూరులో 7 ,
  • బాపట్లలో 6 ,
  • పెదకూరపాడులో 5 నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

వైద్య విద్య ప్రవేశాలకు 13,355 మంది దరఖాస్తు

Last Updated : Nov 22, 2020, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.