ETV Bharat / state

నరసరావుపేటలో అందుబాటులోకి 200 పడకల ప్రభుత్వాసుపత్రి

author img

By

Published : Oct 2, 2020, 11:05 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో 200 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.

government hospital established with two hundred beds in narasaraopeta guntur district
నరసరావుపేటలో 200 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో 200 పడకల ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కరోనా వైద్యం అందుబాటులో లేక కేసుల సంఖ్య పెరుగుతోందని, దీనిని నివారించేందుకు ఈ ఆస్పత్రిని నెలకొల్పామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వివరించారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లకుండా... ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో 200 పడకల ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కరోనా వైద్యం అందుబాటులో లేక కేసుల సంఖ్య పెరుగుతోందని, దీనిని నివారించేందుకు ఈ ఆస్పత్రిని నెలకొల్పామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వివరించారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లకుండా... ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

ఇదీచదవండి.

కొనసాగుతున్న అల్పపీడనం.. రాష్ట్రానికి మరో 2 రోజులు వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.