ETV Bharat / state

అవసరాలు తీరాలంటే.. నీటిని కాపాడుకోవాల్సిందే: సీఎస్

author img

By

Published : Aug 3, 2019, 4:38 PM IST

''...ప్రతి నీటి చుక్కనూ లెక్కిద్దాం'' అనే అంశంపై గుంటూరులో నిర్వహించిన సదస్సుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.

governement chief secretory paticipated in every drop counts program held on guntur district
ప్రతీ నీటి చుక్కను లెక్కిద్దాం!...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

నీటిని పొదుపుగా వాడుకోవాలని ... రాబోయే రోజుల్లో నీటి సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ''ప్రతీ నీటి చుక్కను లెక్కిద్దాం...'' అనే అంశంపై గుంటూరులో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. నీటి ఆవశ్యకత.. అవసరం.. ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలు పై ప్రసంగించారు. రైతులకు, మొక్కలకు, సమాజంలో ఉన్నమానవ కోటికి మేలు జరగాలంటే నీటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శాసన సభ్యులు నీటి రక్షణకు కృషి చేయాలన్నారు. నీటి ఆవశ్యకతపై ప్రజల్లో అవహగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమానికి పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు.

ఇదీచూడండి.'కృష్ణానీటిని తెలంగాణకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు'

ప్రతీ నీటి చుక్కను లెక్కిద్దాం!...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

నీటిని పొదుపుగా వాడుకోవాలని ... రాబోయే రోజుల్లో నీటి సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ''ప్రతీ నీటి చుక్కను లెక్కిద్దాం...'' అనే అంశంపై గుంటూరులో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. నీటి ఆవశ్యకత.. అవసరం.. ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలు పై ప్రసంగించారు. రైతులకు, మొక్కలకు, సమాజంలో ఉన్నమానవ కోటికి మేలు జరగాలంటే నీటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శాసన సభ్యులు నీటి రక్షణకు కృషి చేయాలన్నారు. నీటి ఆవశ్యకతపై ప్రజల్లో అవహగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమానికి పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు.

ఇదీచూడండి.'కృష్ణానీటిని తెలంగాణకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు'

Intro:AP_RJY_57_18_AMMAVARI_JATARA_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్:ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆకులమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది



Body:
అమ్మవారి గరగ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన అఘోరాల వేషధారణ, డప్పు వాయిద్యాలు, కాళికాదేవి వేష దారణలు,బాణసంచా కాల్పు లతో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు



Conclusion:వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.